నీట్’ తర్జుమాపై అఫిడవిట్లు: జావడేకర్
🌻నిపుణులతో చేయించిన తర్జుమాలో తప్పులు లేవంటూ రాష్ట్రాలు ప్రమాణపత్రాలు ఇవ్వాలని, వచ్చే ఏడాది నుంచి దీనిని అమలు చేస్తామని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జావడేకర్ గురువారం రాజ్యసభకు తెలిపారు.