Type Here to Get Search Results !

211 ఉర్దూ ఎస్జీటీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

211 ఉర్దూ ఎస్జీటీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల


ఏపీలో ఉర్దూ ఎస్జీటీ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 211 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పాఠశాల విద్య కమిషనర్‌ సంధ్యారాణి వెల్లడించారు. వీటికోసం ఆగస్టు 4 నుంచి 14 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సెప్టెంబర్‌ 16న రాత పరీక్ష నిర్వహించి అదే నెల 23న ఫలితాలను వెల్లడించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
Tags